పరారీలో కాకాణి..అల్లుడికి పోలీసుల షాక్

News Image

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ గత పది రోజులుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. కాకాణి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విచారణకు హాజరు కావాలని 3 సార్లు నోటీసులిచ్చినప్పటికీ ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి చిన్న అల్లుడు గోపాలకృష్ణా రెడ్డితో పాటు కాంట్రాక్టర్ ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, ఊరుబిండి చైతన్యలకు పోలీసులు నోటీసులిచ్చారు.

 

Recent Comments
Leave a Comment

Related News