గత ఏడాది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎన్నికల తర్వాత పార్టీ నుంచి ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్నారు. ఐదేళ్లపాటు పదవితో పాటు పార్టీలో గౌరవం పొందిన నేతలు వరుసగా వైసీపీకి వీడ్కోలు పలుకుతున్నారు. రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం పదవులు వదులుకొని పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా జగన్ కు మరో బిగ్ షాక్ తగిలింది.