స్టాలిన్ కామెంట్లకు మోదీ కౌంటర్

News Image
Views Views
Shares 0 Shares

తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలోని పాంబన్ వద్ద నిర్మించిన వర్టికల్ రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశంలో తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ దానిని జాతికి అంకితం చేశారు. అయితే, ప్రోటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేదు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ పై మోదీ విమర్శలు గుప్పించారు. కొందరు కారణం లేకుండానే ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారని స్టాలిన్ పై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

Recent Comments
Leave a Comment

Related News