రోజా అరెస్టు పక్కా అట!

News Image
Views Views
Shares 0 Shares

వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు అందిన కాడికి అవినీతి చేసిన సంగతి తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల అవినీతి చిట్టాపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే గనుల శాఖ, ఎక్సైజ్ శాఖల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా గతంలో పర్యాటక, క్రీడా శాఖల మంత్రిగా పనిచేసిన రోజాపై కూడా భారీగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రోజా పై టీడీపీ నేత, శాప్ ఛైర్మన్ రవి నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

 

Recent Comments
Leave a Comment

Related News