తెలంగాణ బీజేపీ మాజీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గురించి పరిచయం అక్కర లేదు. స్వపక్షమయినా...విపక్షమయినా...
తాను నిన్న..ఈ రోజు..రేపు...బీజేపీనే అని తేల్చి చెప్పారు. బీజేపీ పెద్దలు పిలిస్తే వెళ్లి వారికి తెలంగాణ బీజేపీలో జరుగుతున్న అన్ని విషయాలు చెబుతానని అన్నారు. తిరిగా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే, బీజేపీ తప్పుచేసినప్పుడల్లా తాను మాట్లాడుతూనే ఉంటానని రాజాసింగ్ తెగేసి చెప్పారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను కూడా చేస్తానని, ఎన్నికలకు వెళ్లేందుకు కిషన్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు.