సుప్రీం కోర్టులో వక్ఫ్ సవరణ బిల్లు పంచాయతీ

News Image
Views Views
Shares 0 Shares

వక్ఫ్ సవరణ బిల్లుపై 2025 దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. లోక్ సభ తో పాటు రాజ్యసభలో ఈ బిల్లు పాస్ కావడంపై ముస్లిం సమాజం, ముస్లిం సంఘాల నేతలు, ఎంఐఎం నేతలు, పలు పార్టీలకు చెందిన ముస్లిం నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఈ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సుప్రీంకోర్టులో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావీద్ సవాల్ చేశారు.

 

Recent Comments
Leave a Comment

Related News